పిల్లలతో కలిసి సీఎం మామయ్య దీపావళి వేడుకలు

By

Published : Oct 23, 2022, 12:56 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

thumbnail

కొవిడ్​ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల్లో ఆనందం నింపేలా వారితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్. భోపాల్​లోని తన నివాసంలో భార్యతో కలిసి ఈ సంబరాల్లో పాల్గొన్నారు. పిల్లలందరితో ముఖ్యమంత్రి కాసేపు ముచ్చటించారు. వారితో కలిసి ఆడిపాడారు. వారికి ఎల్లప్పుడూ ఓ మామయ్యలా ఉంటానని భరోసా ఇచ్చారు.

Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.