RMP డాక్టర్ నిర్వాకం.. రోడ్డు పక్కనే యువకుడి మృతదేహం పడేసి..

By

Published : Oct 1, 2022, 5:28 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

thumbnail

హరియాణా గురుగ్రామ్​లో ఓ ఆర్​ఎంపీ డాక్టర్ నిర్వాకం బయటపడింది. లీలాధర్ అనే 20 ఏళ్ల యువకుడు జ్వరంతో బాధపడుతూ ఆర్​ఎంపీ డాక్టర్​ ఫహీమ్​ వద్దకు వెళ్లాడు. అకస్మాత్తుగా వైద్యుడు చేసిన చికిత్స వల్ల లీలాధర్ ఆరోగ్య పరిస్థితి విషమించి ప్రాణాలు విడిచాడు. క్లీనిక్ నడుపుతున్న ఫహీమ్​, సుభాన్​.. యువకుడి మృతదేహాన్ని అర్థరాత్రి.. వాహనంలో తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేశారు. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీలో నమోదయ్యాయి. సెప్టెంబరు 26 జరిగిన ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు.. నిందితుడు ఫహీన్​ను అదుపులోకి తీసుకున్నారు.

Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.