రెండేళ్ల తరువాత కనిపించిన అరుదైన నల్ల చిరుత

By

Published : Nov 24, 2022, 8:31 AM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

thumbnail

బంగాల్​లో​ రెండేళ్ల తరువాత అరుదైన ఓ బ్లాక్​ పాంథర్ కనిపించింది. మిరిక్​లోని తేయాకు తోటలో రోడ్డు దాటుతున్న నల్ల చిరుతను ఓ వ్యక్తి కెమెరాలో బంధించాడు. అనంతరం సోషల్​మీడియాలో పోస్ట్ చేయగా బ్లాక్​ పాంథర్​ ఫొటోలు వీడియో వైరల్​గా మారాయి. అంతకుముందు 2020లో ఇదే ప్రాంతంలో బ్లాక్​ పాంథర్​ కనిపించింది.

Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.