రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అనుమాస్ పల్లి గ్రామ శివారులోని కైలాస ధ్యాన పిరమిడ్ కేంద్రాన్ని నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు సందర్శించారు.
ప్రతి ఒక్కరికి ధ్యానం అవసరమని, చిన్న వయసు నుంచే ధ్యానం చేయడం ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలని ఎంపీ సూచించారు. ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు.
- ఇదీ చూడండి:కొత్త సంవత్సరంలో తగ్గనున్న కూరగాయల ధరలు!