ETV Bharat / state

పోలింగ్​ కేంద్రం వద్ద తోపులాట.. రంగంలోకి పోలీసులు

author img

By

Published : Apr 30, 2021, 1:23 PM IST

Updated : Apr 30, 2021, 1:49 PM IST

తెరాస, ఎంఐఎం కార్యకర్తల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. దొంగ ఓట్లు వేస్తున్నారని ఒకరిని ఒకరు ఆరోపించుకున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపు చేశారు.

bodhan polling station news, bodhan nizamabad news today
పోలింగ్​ కేంద్రం వద్ద తోపులాట.. రంగంలోకి పోలీసులు

నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ ఉప ఎన్నికలో తెరాస, ఎంఐఎం కార్యకర్తల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. పీఎస్ 18/47 పోలింగ్ బూత్​లో దొంగ ఓట్లు వేస్తున్నారని ఒకరిని ఒకరు ఆరోపించుకున్నారు.

దీంతో అక్కడ స్వల్ప ఘర్షణ వాతావరణం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే ఇరువర్గాలను చెదరగొట్టారు. ఏసీపీ రామారావు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

పోలింగ్​ కేంద్రం వద్ద తోపులాట.. రంగంలోకి పోలీసులు

ఇదీ చూడండి: కరోనా కాటుకు భార్యాభర్తలు మృతి

Last Updated : Apr 30, 2021, 1:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.