ETV Bharat / state

పంట రక్షణకని వేస్తే.. రైతును బలిగొన్న విద్యుత్​ కంచె

author img

By

Published : Feb 28, 2020, 4:06 PM IST

తన పంట రక్షణకై వేసిన కంచే తన ప్రాణం తీసింది. జంతువుల నుంచి పంటను కాపాడుకోగలిగాడు కానీ తన ప్రాణాలను మాత్రం కాపాడుకోలేకపోయాడు ఆ రైతు.

FARMER DIED WITH CURRENT SHOCK IN NIRMAL
FARMER DIED WITH CURRENT SHOCK IN NIRMAL

అటవీ జంతువుల నుంచి పంటను కాపాడుకోవడానికి వేసిన విద్యుత్ కంచె ఆ అన్నదాత పాలిట శాపంగా మారింది. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం సాంగ్వి గ్రామంలో జరిగింది ఈ ఘటన. పంటకు నీరు పెడుతున్న క్రమంలో పంట రక్షణకు వేసుకున్న విద్యుత్ తీగలు తగిలి ప్రమాదవశాత్తు రైతు మృతి చెందాడు.

విద్యుత్​ షాక్​తో రైతు మృతి

ఇదీ చూడండి: ఏకాంత చిత్రాలు.. వీడియోలతో మాజీ భర్త వేధింపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.