ETV Bharat / state

గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం

author img

By

Published : Jul 4, 2019, 5:14 PM IST

గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం

మునుగోడు నియోజకవర్గంలో ప్రాదేశిక సంస్థల్లో నూతన పాలకవర్గం కొలువుదీరింది. ఆయా మండలాల్లోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక అధికారులు గెలుపొందిన అభ్యర్థుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

మునుగోడు నియోజకవర్గంలో ఇటీవల నూతనంగా గెలుపొందిన మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యాక్షులు, ఎంపీటీసీ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు ఎంపీడీఓ కార్యాలయంలో ప్రమాణం స్వీకారం చేశారు. చండూర్ ఎంపీపీగా పల్లె కల్యాణి, నాంపల్లి ఎంపీపీగా ఏడుదొడ్ల శ్వేతా, మర్రిగూడ ఎంపీపీగా మెండు మోహన్ రెడ్డి, మునుగోడు ఎంపీపీగా కర్నాటి స్వామి, సంస్థాన్ నారాయణపూర్ ఎంపీపీగా గుత్తా ఉమాదేవి, చౌటుప్పల్ ఎంపీపీగా తాడూరి వెంకట్ రెడ్డిలు అధికారికంగా ప్రమాణం స్వీకారం చేశారు. గ్రామాల అభివృద్ధి పాలుపంచుకుంటామని వెల్లడించారు.

గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం

ఇవీచూడండి: పరువు నష్టం కేసులో రాహుల్​కు బెయిల్​

Intro:TG_NLG_111_04_MPP_MPTC_pramaswekaram_Av_Ts10102

ఎంపిపి ,ఎంపిటిసి ల ప్రమాణస్వీకారం.

ఇటీవల నూతనంగా గెలుపొందిన మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు,ఉపాధ్యాయులు,ఎంపీటీసీ సభ్యులు,కో ఆప్షన్ సభ్యులు ఆయా మండాలాల ఎంపిడిఓ కార్యాలయంలో ప్రమాణం స్వీకారం చేశారు.చండూర్ ఎంపిపి గా పల్లె కల్యాణి,నాంపల్లి ఎంపీపీ గా ఏడుదొడ్ల శ్వేతా, మర్రిగూడ ఎంపిపిగా మెండు మోహన్ రెడ్డి మునుగోడు ఎంపిపిగా కర్నాటి స్వామి,సంస్థాన్ నారాయణపూర్ ఎంపిపిగా గుత్తా ఉమాదేవి చౌటుప్పల్ ఎంపిపిగా తాడూరి వెంకట్ రెడ్డి లు ఎంపిపిలు అధికారికంగా ప్రమాణం స్వీకారం చేశారు.


Body:మునుగోడు నియోజకవర్గం
నల్లగొండ జిల్లా


Conclusion:పరమేష్ బొల్లం
9966816056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.