ETV Bharat / state

ధరణి‌తో పొట్ట కొడుతున్నారంటూ డాక్యుమెంట్ రైటర్ల ఆందోళన

author img

By

Published : Dec 14, 2020, 3:33 PM IST

ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టి ప్రభుత్వం తమ పొట్ట కొడుతోందని డాక్యుమెంట్‌ రైటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు మేడ్చల్‌ జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

document writers dharna at medchal sub registrar office
'ధరణి పోర్టల్‌తో మా పొట్ట కొడుతున్నారు'

ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టి తాము ఉపాధిని కోల్పోయేలా చేస్తోందని డాక్యుమెంట్‌ రైటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు చేయడం ఎంతవరకు సమంజసమని రైటర్లు ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి ఇష్టారీతిలో వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ఇదీ చదవండి: హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడిలో ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.