ETV Bharat / state

తొర్రూరు ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన ఎల్.రమేశ్​

author img

By

Published : May 12, 2021, 10:12 PM IST

thorrur rdo
తొర్రూరు ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన ఎల్.రమేశ్​

తొర్రూరు నూతన ఆర్డీవోగా ఎల్.రమేశ్​ బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్​ వీపీ గౌతమ్​ను మర్యాద పూర్వకంగా కలిశారు.

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్డీవోగా ఎల్​.రమేశ్​ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన మంచిర్యాల, స్టేషన్​ ఘణపూర్​లో ఆర్డీవోగా విధులు నిర్వహించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్​ వీపీ గౌతమ్​ను మర్యాద పూర్వకంగా కలిశారు.

ఇదీ చూడండి: అనవసరంగా బయటకొస్తే కేసులే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.