ETV Bharat / state

మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ను పరామర్శించిన సీఎం

author img

By

Published : Feb 24, 2021, 2:14 PM IST

cm kcr tributes to Narayana gouda in Mahbubnagar
మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ను పరామర్శించిన సీఎం

ముఖ్యమత్రి కేసీఆర్​.. ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ను పరామర్శించారు. ఈ మధ్యే శ్రీనివాస్​ గౌడ్​ తండ్రి నారాయణ గౌడ్​ కన్నుమూశారు.

మహబూబ్‌నగర్​లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను సీఎం కేసీఆర్​ పరామర్శించారు. ఈ మధ్యే శ్రీనివాస్​ గౌడ్​ తండ్రి నారాయణ గౌడ్​ కన్నుమూశారు. నారాయణ గౌడ్​ దశదిన కార్యక్రమానికి సీఎం వెళ్లారు. నారాయణగౌడ్ సమాధి వద్ద నివాళి అర్పించారు. శ్రీనివాస్‌గౌడ్ కుటుంబ సభ్యులను కలిసి సానుభూతి తెలిపారు.

ఇదీ చదవండి: రాయలసీమ ఎత్తిపోతలపై ముగిసిన విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.