రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితోనే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. మహబూబాబాద్ డిపో డ్రైవర్ ఆత్మహత్య దిగ్భాంతి కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమ్మె 40వ రోజుకు చేరినా ప్రభుత్వం స్పందించక పోవటంపై ఆయన మండిపడ్డారు. కార్మికులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆర్టీసీ ఉద్యమంలో కార్మికుల వెన్నంటి ఉంటామని ఎంపీ భరోసానిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితోనే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. మహబూబాబాద్ డిపో డ్రైవర్ ఆత్మహత్య దిగ్భాంతి కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమ్మె 40వ రోజుకు చేరినా ప్రభుత్వం స్పందించక పోవటంపై ఆయన మండిపడ్డారు. కార్మికులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆర్టీసీ ఉద్యమంలో కార్మికుల వెన్నంటి ఉంటామని ఎంపీ భరోసానిచ్చారు.