ETV Bharat / state

'మృతుల కుటుంబాలకు పరిహారం అందజేస్తాం...'

author img

By

Published : Feb 23, 2020, 4:28 PM IST

కాగజ్​నగర్​ పేపర్ మిల్లు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎక్స్​గ్రేషియా అందజేస్తామని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు.

koneru konappa
'మృతుల కుటుంబాలకు పరిహారం అందజేస్తాం...'

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్​నగర్ పేపర్ మిల్లులో జరిగిన ప్రమాద ఘటనపై సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప స్పందించారు. రాత్రి 10 గంటలకు జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోవడం బాధాకరమని తెలిపారు. ఘటనలో గాయపడ్డ ఐదుగురికి మెరుగైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వంతో చర్చించి ఎక్స్​గ్రేషియా అందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

'మృతుల కుటుంబాలకు పరిహారం అందజేస్తాం...'

ఇవీ చూడండి: గిరిజన సంక్షేమ బడ్జెట్‌పై మంత్రుల సమీక్ష

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.