ETV Bharat / state

ఖమ్మంలో వైద్యులు, సిబ్బందికి సన్మానం

author img

By

Published : May 4, 2020, 3:09 PM IST

ఆపద సమయంలో సేవలు అందిస్తున్న ఖమ్మం జిల్లా మధిర ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులను, సిబ్బందిని సన్మానించారు. జిల్లా పరిషత్​ ఛైర్మన్​ లింగాల కమల్​ రాజ్​ వైద్యులు, సిబ్బందికి శాలువా కప్పి సత్కరించారు.

zp chairperson kamal raj felcitated to doctors in kammam district
ఖమ్మంలో వైద్యులు, సిబ్బందికి సన్మానం

ఖమ్మం జిల్లా మధిర ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలోని వైద్యులు, సిబ్బందిని జిల్లా పరిషత్​ ఛైర్మన్​ లింగాల కమల్​ రాజ్​ సన్మానించారు. కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలోనూ వైద్యులు, సిబ్బంది తమ ప్రాణాలను లెక్కచేయకుండా అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు కమల్​ రాజ్​.

ఇవీ చూడండి: భద్రాద్రిలో మంటలు.. భయాందోళనలో ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.