రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మంలో మాస్కుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. నగరంలో జనసంచారం ఉన్న ప్రాంతాల్లో మాస్కుల విక్రయకేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రి, ఖమ్మం బస్టాండ్, గాంధీచౌక్లో విక్రయ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఒక్క వస్త్రం మాస్కు 10 రూపాయలకు విక్రయిస్తున్నారు.
ఇవీ చూడండి: కరోనా కేసుల పెరుగుదలకు కారణాలివే!