ETV Bharat / state

ఖమ్మంలో భూ సంబంధిత సమస్యలపైనే అధికంగా అర్జీలు

author img

By

Published : Dec 16, 2019, 9:46 PM IST

ఖమ్మం ప్రజావాణిలో రెవెన్యూ అంశంపైనే ఎక్కువగా అర్జీలు
ఖమ్మం ప్రజావాణిలో రెవెన్యూ అంశంపైనే ఎక్కువగా అర్జీలు

ఖమ్మం జిల్లా ప్రజా పరిషత్ సమావేశంలో చేపట్టిన ప్రజావాణి కార్యక్రమంలో ఎక్కువగా భూ సంబంధిత అంశాలపైనే అర్జీలు వచ్చినట్లు జేసీ హనుమంతు తెలిపారు.

ఖమ్మం జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ హనుమంతు ప్రజావాణి నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రజావాణికి హాజరై అర్జీదారులు తమ దరఖాస్తులను అందజేశారు. వాటిని పరిశీలించిన జేసీ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కువగా భూ సంబంధిత సమస్యలపై వినతి పత్రాలు వచ్చినట్లు జిల్లా కలెక్టరేట్ తెలిపింది.

ఖమ్మం ప్రజావాణిలో రెవెన్యూ అంశంపైనే ఎక్కువగా అర్జీలు

ఇవీ చూడండి : 'నా భర్త ఎంపీడీఓ.. అదనపు కట్నం కావాలట..'

Intro:tg_kmm_03_16_prajavani_av_ts10044

( )

ఖమ్మం జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ హనుమంతు ప్రజావాణి నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు ప్రజావాణికి హాజరై తమ దరఖాస్తులను అందజేశారు. వాటిని పరిశీలించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కువగా భూ సంబంధిత సమస్యలపై రైతుల వినతి పత్రాలు అందజేశారు.....visu


Body:ప్రజావాణి


Conclusion:ప్రజావాణి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.