ETV Bharat / state

మంత్రికి శస్త్ర చికిత్స.. కణితిని తొలగించిన వైద్యులు

author img

By

Published : Jan 20, 2021, 6:39 AM IST

Minister Koppula Ishwar underwent surgery
మంత్రి కొప్పుల ఈశ్వర్​కు శస్త్ర చికిత్స.

గత కొన్ని నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతున్న మంత్రి కొప్పుల ఈశ్వర్​కు కరీంనగర్​లోని ఓ ఆసుపత్రి వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి కణితిని తొలగించారు. కొన్ని గంటలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు తెలిపారు. దీంతో యధావిధిగా ధర్మపురి నియోజకవర్గ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ కార్యక్రమాలలో పాల్గోనున్నట్లు మంత్రి తెలిపారు.

గత కొన్ని నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతున్న మంత్రి కొప్పుల ఈశ్వర్​కు కరీంనగర్​లోని ఓ ఆసుపత్రి వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి కణితిని తొలగించారు. కొన్ని గంటలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు తెలిపారు.

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే కరీంనగర్​లోని తన క్యాంపు కార్యాలయంలో రాత్రి వరకూ వివిధ రంగాలకు సంబంధించిన క్యాలెండర్​ను సైతం మంత్రి ఆవిష్కరించారు. యధావిధిగా ధర్మపురి నియోజకవర్గ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ కార్యక్రమాలలో పాల్గోనున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: భాజపాతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం: విజయశాంతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.