ETV Bharat / state

'ధాన్యం కొన్న వివరాలను కచ్చితంగా నమోదు చేయాలి'

author img

By

Published : Jan 4, 2020, 1:17 PM IST

collector
'ధాన్యం కొన్న వివరాలను కచ్చితంగా నమోదు చేయాలి'

రైస్ మిల్లర్లు తీసుకున్న ధాన్యం వివరాలను ఓపీఎంఎస్ సైట్​లో కచ్చితంగా నమోదు చేయాలని కరీంనగర్ జిల్లా సంయుక్త పాలనాధికారి శ్యాంప్రసాద్ లాల్ ఆదేశించారు.

కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైస్​మిల్లర్స్​తో ధాన్యం కొనుగోలుపై సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్. పౌరసరఫరాల శాఖ అధికారి సురేష్ రెడ్డి, మేనేజర్ శ్రీకాంత్, రైస్​మిల్లర్స్​ అధ్యక్షుడు బచ్చు భాస్కర్ పాల్గొన్నారు. రైస్ మిల్లర్లు తీసుకున్న ధాన్యము వివరాలను ఓపీఎంఎస్ సైట్​లో కచ్చితంగా నమోదు చేయాలని జిల్లా సంయుక్త పాలనాధికారి శ్యాంప్రసాద్ లాల్ ఆదేశించారు.

'ధాన్యం కొన్న వివరాలను కచ్చితంగా నమోదు చేయాలి'

ఇవీ చూడండి: తెలంగాణ భవన్‌లో తెరాస విస్తృతస్థాయి సమావేశం

Intro:TG_KRN_09_04_JC_RAICE MILLERS_ TS10036
Sudhakar contributer karimnagar

రైస్ మిల్లర్లు తీసుకున్న ధాన్యము వివరాలను ఓ పి ఎం ఎస్ సైట్ లో నమోదు చేయాలని జిల్లా సంయుక్త పాలనాధికారి శ్యాంప్రసాద్ లాల్ ఆదేశించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైస్మిల్లర్స్ తో ఆయన ధాన్యం కొనుగోలు పై సమావేశం నిర్వహించారు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సురేష్ రెడ్డి మేనేజర్ శ్రీకాంత్ రైస్మిల్లర్స్ అధ్యక్షుడు బచ్చు భాస్కర్ పాల్గొన్నారుBody:ట్Conclusion:ట్

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.