ETV Bharat / state

తెలంగాణలో నా లక్ష్యం అదే... దాని కోసమే పని చేస్తా: బండి సంజయ్​

author img

By

Published : Mar 11, 2020, 9:35 PM IST

తెలంగాణలో భాజపాను అధికారంలోకి తీసుకువచ్చే విధంగా పని చేస్తానని ఆ పార్టీ నూతన అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. రాష్ట్రంలో తెరాసకు కమలం పార్టీనే ప్రత్యామ్నాయని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామన్నారు. భాజపాకు ప్రజల్లో బలం ఉందని... నాలుగు ఎంపీలు గెలవడమే దానికి నిదర్శనమని అన్నారు.

bandi sanjay
bandi sanjay

భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడంపై ప్రధాని మోదీ, అమిత్​ షా, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు బండి సంజయ్​ కుమార్​. 2023లో రాష్ట్రంలో కమలం పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో సీనియర్లను కలుపుకుని సమష్టి నిర్ణయాలు తీసుకుంటానని పేర్కొన్నారు. బండి సంజయ్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి...

తెలంగాణలో నా లక్ష్యం అదే... దాని కోసమే పని చేస్తా: బండి సంజయ్​

ఇదీ చూడండి: భాజపా రాష్ట్ర సారథిగా సంజయ్​నే ఎందుకు నియమించారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.