ETV Bharat / state

దేవుడి దర్శనం తర్వాతే ఓటర్ల ప్రసన్నం

author img

By

Published : Jan 18, 2020, 6:33 PM IST

Updated : Jan 18, 2020, 7:03 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి , నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, స్థానిక ఎమ్మెల్యే అబ్రహం దర్శించుకున్నారు.

minister niranjan reddy
దేవుడి దర్శనం తర్వాతే ఓటర్ల ప్రస్నం

జోగులాంబ గద్వాల జిల్లాలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి దర్శించుకున్నారు. పురపాలక ఎన్నికల్లో భాగంగా ప్రచార నిమిత్తం అలంపూర్​కు వచ్చిన ఆయన జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి వచ్చారు.

దేవుడి దర్శనం తర్వాతే ఓటర్ల ప్రసన్నం

స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో పాటు నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, స్థానిక ఎమ్మెల్యే వి.ఎం అబ్రహం, జడ్పీ ఛైర్ పర్సన్ సరిత తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: ఎల్బీనగర్-మియాపూర్ మార్గంలో నిలిచిన మెట్రో రైలు

Intro:tg_mbnr_01_18_mantri_darsanam_avb_ts10096

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్

జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి

పురపాలక ఎన్నికలలో భాగంగా ప్రచార నిమిత్తం అలంపూర్ కు వచ్చి జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు నాగర్ కర్నూల్ ఎంపీ రాములు స్థానిక ఎమ్మెల్యే వి.ఎం అబ్రహం జడ్పీ చైర్పర్సన్ సరిత మంద జగన్నాథం గట్టు తిమ్మప్ప మొదలైన నాయకులతో కలిసి ముందుగా స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదం పొందారు


Body:అలంపూర్


Conclusion:అలంపూర్
Last Updated : Jan 18, 2020, 7:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.