ETV Bharat / state

మేడిగడ్డ బ్యారేజ్​ గేట్లు మూసివేసిన అధికారులు

author img

By

Published : Jul 12, 2019, 12:15 AM IST

మేడిగడ్డ బ్యారేజ్​ గేట్లు మూసివేసిన అధికారులు

కాళేశ్వరం వద్ద గోదావరి ఉరకేలేస్తూ ప్రవహిస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 85గేట్లను అధికారులు పూర్తిగా మూసివేశారు. నీటిని జలాశయంలోనే నిల్వచేసి బ్యాక్​వాటర్​ను కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి అన్నారం బ్యారేజీలోకి అధికారులు నీటిని పంపు చేస్తున్నారు.

తెలంగాణలో బీడువారిన భూముల్లో గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టే కాళేశ్వరం. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉరకేలేస్తోంది. ప్రాజెక్టులో నీరు పుష్కలంగా చేరటం వల్ల మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 85గేట్లను అధికారులు పూర్తిగా మూసివేశారు. బ్యాక్​వాటర్​ను కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి అన్నారం బ్యారేజీలోకి అధికారులు నీటిని పంపు చేస్తున్నారు.

మేడిగడ్డ బ్యారేజ్​ గేట్లు మూసివేసిన అధికారులు

ఇవీచూడండి: కర్​'నాటకీయం' లైవ్​: తిరుగుబాటు ఎమ్మెల్యేలపై మండిపడ్డ స్పీకర్​

sample description

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.