జగిత్యాల జిల్లా తిప్పన్నపేటల వద్ద ఐకేపి ధాన్యం కొనుగోలు కేంద్రంలోకి ఓ కారు దుసుకొచ్చింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వెంటనే స్థానికులు, రైతులు క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవీ చూడండి: ఆస్పత్రిలో విషాద ఛాయలు... మిన్నంటిన రోదనలు