ETV Bharat / state

అన్నదాతలకు గుడ్​న్యూస్​.. అకౌంట్​లోకి రైతుబంధు నిధులు జమ!

author img

By

Published : Dec 28, 2022, 3:55 PM IST

RYTHUBANDHU: రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది యాసంగి సీజన్​కు సంబంధించి పెట్టుబడి సాయం కింద రైతులకు ఇస్తున్న పదో విడత రైతుబంధు నగదును ప్రభుత్వం రైతుల బ్యాంకు అకౌంట్లలో జమ చేసింది.

RYTHUBANDHU
రైతుబంధు

RYTHUBANDHU: తెలంగాణ రైతులకు శుభవార్త. ఈ ఏడాది తాజా యాసంగి సీజన్‌కు సంబంధించి పెట్టుబడి సాయం కింద రైతులకు ఇస్తున్న పదో విడత రైతుబంధు నగదును బ్యాంకు అకౌంట్లలో జమ చేసింది. ఈరోజు నుంచి ప్రారంభమయ్యే 10వ విడత రైతుబంధు ద్వారా ఈ యాసంగి సీజన్‌లో 70.54 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. తొలి రోజున 1 ఎకరం వరకు ఉన్న 21,02,822 మంది రైతులకు ఇప్పటికే వారి అకౌంట్‌లలో రూ.607.32కోట్లు జమ చేసినట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.