ETV Bharat / state

దళిత బంధుపై అత్యవసర విచారణకు మరోసారి నో చెప్పిన హైకోర్టు

author img

By

Published : Aug 6, 2021, 12:16 PM IST

Updated : Aug 6, 2021, 6:19 PM IST

ts High Court
ts High Court

12:14 August 06

దళిత బంధుపై అత్యవసర విచారణకు మరోసారి నిరాకరించిన హైకోర్టు

 దళితబంధు పథకంపై అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు హైకోర్టు మరోసారి నిరాకరించింది. వాసాలమర్రిలో దళితబంధు పథకం కింద 7 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడంపై అత్యవసర విచారణ జరపాలని సీజే జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనాన్ని న్యాయవాది నరేష్ కోరారు. 

 ప్రభుత్వ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నందున ఇవాళ విచారణ జరపాలని కోరారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి నిరాకరించిన హైకోర్టు.. ఇప్పటికే ఈ అంశంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైందని పేర్కొంది. 

ఇదీ చూడండి: cm kcr: 'వాసాలమర్రిలో 76 ఎస్సీ కుటుంబాలకు రేపట్నుంచి దళితబంధు'

Last Updated :Aug 6, 2021, 6:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.