ETV Bharat / state

corona cases: రాష్ట్రంలో కొత్తగా 208 కరోనా కేసులు.. 2 మరణాలు

author img

By

Published : Sep 20, 2021, 8:16 PM IST

రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 45,274 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 208 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,95,780కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

corona cases in telangana
కొత్తగా 208 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 208 కరోనా కేసులు(Corona cases) నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,95,780కి చేరింది. గడచిన 24గంటల్లో 45,274 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

వైరస్​ బారిన పడి మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,906కు చేరింది. కరోనా బారి నుంచి 220 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,991 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

ఇదీ చూడండి: Coronavirus update: దేశంలో మరో 30,256 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.