కొవిడ్ కారణంగా మూసివేసిన ఎస్సీ సంక్షేమ శాఖ హాస్టళ్లను వెంటనే తెరిచి విద్యార్థులకు భోజన సదుపాయాలను కల్పించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్కు తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మహేష్ కుమార్ వినతిపత్రం అందించారు. హాస్టళ్లతో పాటుగా కళాశాలలు తెరవాలని కోరారు. ఒకవేళ హాస్టళ్లను తెరవకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: వచ్చే నెలలోనే తెలంగాణలో పోలీసు ఉద్యోగాల ప్రకటన