ETV Bharat / state

నేటి నుంచి పట్టాలెక్కనున్న ఎంఎంటీఎస్​ రైళ్లు

author img

By

Published : Jun 23, 2021, 4:53 AM IST

mmts trains
ఎంఎంటీఎస్​ రైళ్లు

హైదరాబాద్‌లో సుదీర్ఘ విరామం తర్వాత ఎంఎంటీఎస్​ రైళ్లు ఇవాళ నుంచి పట్టాలెక్కనున్నాయి.మొదటి దశలో కేవలం 10 రైళ్లను మాత్రమే నడిపిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. ఉదయం7 గంటల 50 నిమిషాల నుంచి రాత్రి 7 గంటల 5 నిమిషాల వరకు రైళ్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు.

.

నేటి నుంచి పట్టాలెక్కనున్న ఎంఎంటీఎస్​ రైళ్లు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.