ETV Bharat / state

'దేశంలో బలమైన నాయకుడనే జగన్​ను ఆహ్వానించలేదు'

author img

By

Published : Feb 26, 2020, 2:55 PM IST

అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ రాక నేపథ్యంలో రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ఇచ్చిన విందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్​కు ఆహ్వానం అందకపోవటంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ప్రతిపక్షాలు దీనిపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. సీఎం జగన్ దేశంలో బలమైన నాయకుడని... అందుకే విందుకు ఆహ్వానించలేదని స్పష్టం చేశారు. నవీన్​ పట్నాయక్, మమతా బెనర్జీ వంటి వారిని కూడా ఈ కార్యక్రమానికి పిలవలేదని గుర్తు చేశారు.

Botsa
'దేశంలో బలమైన నాయకుడనే జగన్​ను ఆహ్వానించలేదు'

.

'దేశంలో బలమైన నాయకుడనే జగన్​ను ఆహ్వానించలేదు'

ఇదీ చదవండి 'ట్రంప్ వస్తే.. జగన్​కు ఆహ్వానం లేకపోవడం అవమానకరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.