హైదరాబాద్లోని ఎల్బీ నగర్ రన్నర్స్ ఆధ్వర్యంలో నాగోల్ ఫారెస్ట్ రన్ పేరిట పరుగు నిర్వహించారు. రన్ ఫర్ గుడ్ హెల్త్ పేరుతో 5కే, 10కే, 16కే, 24కే విభాగాల్లో పరుగు చేపట్టారు. మొత్తం 700 మంది పాల్గొన్నట్లు నిర్వాహకులు చిరంజీవి, సుందర్ తెలిపారు. ప్రతి వ్యక్తి దినచర్యలో రన్నింగ్ ఓ భాగం కావాలన్నదే తమ లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు. రన్నింగ్ పూర్తి చేసుకున్న వారికి మెడల్స్ను బహుకరించారు.
ఇదీ చూడండి: త్వరలో మెట్రో రైలు రెండో కారిడార్...