ETV Bharat / state

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ దిల్లీ పర్యటన రద్దు

author img

By

Published : Apr 4, 2022, 7:14 PM IST

Updated : Apr 4, 2022, 9:14 PM IST

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ దిల్లీ పర్యటన రద్దు అయింది. షెడ్యూలు ప్రకారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​ షాతో రేపు భేటీ కావాల్సి ఉంది. అయితే గవర్నర్ దిల్లీ పర్యటన రద్దు అయింది.

Governor Tamilsai is going to Delhi
దిల్లీకి గవర్నర్​ తమిళిసై.. రేపు అమిత్​షాతో భేటీ.. ఆ విషయం గురించేనా!

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ దిల్లీ పర్యటన రద్దు అయింది. షెడ్యూల్ ప్రకారం తమిళిసై సోమవారం రాత్రి దిల్లీకి బయలుదేరాలి. మంగళవారం కేంద్రం హోంశాఖమంత్రి అమిత్​ షాతో భేటీ కావల్సి ఉంది. అయితే గవర్నర్ తమిళిసై పర్యటన రద్దు అయింది.

ఇదీ చూడండి: స్థానిక సంస్థల్లో ఖాళీ పదవులకు ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్న ఎస్‌ఈసీ

Last Updated :Apr 4, 2022, 9:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.