ETV Bharat / state

' మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురాలి '

author img

By

Published : Sep 7, 2019, 11:48 PM IST

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన ఇతర పార్టీల నాయకులు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు.

'రాష్ట్రంలో గడిల పాలన పోయి గరీబుల పాలన రాబోతుంది'

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన ఇతర పార్టీల నేతలు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో నియోజకవర్గంలో భాజపా జెండా ఎగురవేయాలని తెలిపారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విదంగా యాదాద్రి ఆలయ శిలాఫలకంపై కేసీఆర్ చిత్రాలు చెక్కించుకొని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని అవమానించరన్నారు.

'మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురాలి'

ఇదీ చూడండి :కేసీఆర్​ది కలియుగ రాచరిక పాలన: ఎంపీ రేవంత్ రెడ్డి

Intro:Tg_Hyd_25_07_BJP_Joining_Avb_TS10011
మేడ్చల్ : గండిమైసమ్మ
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో భాజపా లో చేరిన ఇతర పార్టీలకు చెందిన నాయకులు..


Body:కుత్బుల్లాపూర్ నియోజవర్గానికి చెందిన పలువురు నాయకులు బిజెపిలో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో చేరారు..రాష్ట్రంలో గడిల పాలన పోయి గరీబుల పాలన భాజపాతోనే సాధ్యమని పేర్కొన్నారు. రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో భాజపా జెండా ఎగరాలని ఆయన అన్నారు. అనంతరం యాదాద్రిపై మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విదంగా కేసీఆర్ ఆలయ శిలాఫలకంపై చెక్కించుకోవడం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ని అవమానించారని ఆయన అన్నారు.. అంతకుముందు బహదూర్ పల్లి లోని పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.


Conclusion:my name : upender, 9000149830
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.