ETV Bharat / state

సచివాలయంలో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేసిన అధికారులు

author img

By

Published : Nov 26, 2020, 2:58 PM IST

constitutional day pledge in secretariat
సచివాలయంలో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేసిన అధికారులు

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సచివాలయంలో అధికారులు, ఉద్యోగులతో సీఎస్​ సోమేశ్​కుమార్​ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం రాజ్యాంగ పీఠికను చదివారు.

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సచివాలయంలోని అధికారులు, ఉద్యోగులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రతిజ్ఞ చేయించారు. బీఆర్కే భవన్​లో జరిగిన ఈ కార్యక్రమంలో సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. సీఎస్​.. రాజ్యాంగ పీఠికను చదివారు.

ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఘాట్​ను పాలతో శుద్ధి చేసిన తెలుగు యువత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.