ETV Bharat / state

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

author img

By

Published : Jan 23, 2020, 11:06 AM IST

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో.. కేంద్రమంత్రి థావర్​చంద్ గెహ్లాట్, తెలంగాణ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ స్వామివారి సేవలో పాల్గొన్నారు.

central-minister-thavarchand-gehlat-telangana-chief-vip-vinay-at-tirumala
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి థావర్​చంద్ గెహ్లాట్, తెలంగాణ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న ప్రముఖులకు అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం శేషవస్త్రంతో సత్కరించి.. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

తిరుమల శ్రీవారి సేవలో చీఫ్ విప్ వినయ్ భాస్కర్

ఇవీ చదవండి:

తిరుమలలో రథసప్తమి ఏర్పాట్లపై తితిదే సమీక్ష

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.