హైదరాబాద్ ఓ కిడ్నాప్ కేసు విషయంలో బోడుప్పల్ 6వ వార్డు కార్పొరేటర్ అజయ్ యాదవ్ను పోలీసులు అరెస్టు చేశారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో హరిపురి కాలనీలో నివాసం ఉండే దుర్గ ప్రసాద్ను రెండు రోజుల క్రితం కిడ్నాప్ చేసి దాడి చేసిన విషయంలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కార్పొరేటర్తో పాటు అతని ఇద్దరు స్నేహితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
కిడ్నాప్ కేసులో బోడుప్పల్ కార్పొరేటర్ అరెస్ట్
హైదరాబాద్ ఓ కిడ్నాప్ కేసు విషయంలో బోడుప్పల్ 6వ వార్డు కార్పొరేటర్ అజయ్ యాదవ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ ఓ కిడ్నాప్ కేసు విషయంలో బోడుప్పల్ 6వ వార్డు కార్పొరేటర్ అజయ్ యాదవ్ను పోలీసులు అరెస్టు చేశారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో హరిపురి కాలనీలో నివాసం ఉండే దుర్గ ప్రసాద్ను రెండు రోజుల క్రితం కిడ్నాప్ చేసి దాడి చేసిన విషయంలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కార్పొరేటర్తో పాటు అతని ఇద్దరు స్నేహితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.