ETV Bharat / state

ఏపీలో కొత్తగా 5,795 కరోనా కేసులు నమోదు

author img

By

Published : Oct 6, 2020, 10:30 PM IST

ఏపీలో తాజాగా 5,795 కొవిడ్​ కేసులు నమోదవ్వగా.. 33 మంది మరణించారు. మొత్తం 7,29,307 మంది వైరస్​ బారినపడ్డారు. ప్రస్తుతం 50,776 కరోనా యాక్టివ్‌ కేసులు ఉండగా.. కరోనా నుంచి 6,72,479 మంది కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 65,889 కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఏపీలో కొత్తగా 5,795 కరోనా కేసులు నమోదు
ఏపీలో కొత్తగా 5,795 కరోనా కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 5,795 కరోనా కేసులు, 33 మరణాలు నమోదు అయ్యాయి. మెుత్తం కరోనా బాధితుల సంఖ్య 7,29,307కి చేరింది. ఇప్పటివరకు 6,052 మంది వైరస్​కు బలయ్యారు.

ప్రస్తుతం 50,776 కరోనా యాక్టివ్‌ కేసులు ఉండగా.. కరోనా నుంచి 6,72,479 మంది కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 65,889 కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 62,16,240 మందికి వైరస్ నిర్ధరణ పరీక్షలు జరిగాయి.

ఇదీ చదవండి: కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చే ఏర్పాటు: ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.