ETV Bharat / sports

కొవిడ్​తో అర్జున అవార్డు గ్రహీత చంద్రశేఖర్ మృతి

author img

By

Published : May 12, 2021, 12:59 PM IST

TT Player
వీ చంద్రశేఖర్, టేబుల్ టెన్నిస్ ఛాంపియన్

భారత టేబుల్ టెన్నిస్ మాజీ ఆటగాడు చంద్రశేఖర్ కొవిడ్​తో మృతిచెందారు. టేబుల్​ టెన్నిస్​లో మూడు సార్లు నేషనల్​ ఛాంపియన్​గా నిలిచారు చంద్రశేఖర్.

అర్జున అవార్డు గ్రహీత, భారత టేబుల్ టెన్నిస్ మాజీ అటగాడు చంద్రశేఖర్ కరోనా కారణంగా మృతిచెందారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

చెన్నైలో జన్మించిన చంద్రశేఖర్.. మూడు సార్లు నేషనల్​ ఛాంపియన్​గా నిలిచారు. 1982 కామన్​వెల్త్స్​ క్రీడల్లో సెమీఫైనల్​ వరకు చేరుకున్నారు. కోచ్​గాను చంద్రశేఖర్ మంచి పేరు తెచ్చుకున్నారు.

ఇదీ చదవండి:ప్రీమియర్​ లీగ్ విజేతగా మాంచెస్టర్ సిటీ జట్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.