ETV Bharat / sitara

మహేశ్​ 'సర్కారు వారి పాట' సెట్​లో కరోనా

author img

By

Published : Apr 19, 2021, 7:21 AM IST

corona cases in mahesh babu 'sarkaru vaari paata' sets
మహేశ్​ 'సర్కారు వారి పాట' సెట్​లో కరోనా

కరోనా కారణంగా 'సర్కారు వారి పాట' షూటింగ్ ఆగింది. సెట్​లో కొందరు సభ్యులకు వైరస్​ సోకడమే ఇందుకు కారణం.

సూపర్​స్టార్ మహేశ్​బాబు 'సర్కారు వారి పాట' చిత్రీకరణ ఆగింది. చిత్రబృందంలోని కొందరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం వల్ల చిత్రీకరణను నిలిపివేశారు.

ఉగాది రోజు నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ హైదరాబాద్‌లో మొదలైంది. ఎప్పటికప్పుడు చిత్రబృందానికి పరీక్షలు చేయిస్తూ.. జాగ్రత్తలు పాటిస్తూ చిత్రీకరణ జరుపుతున్నారు. ఇప్పుడు నలుగురికి పాజిటివ్‌ రావడం వల్ల దానిని నిలిపివేశారు.

mahesh babu
సెట్​లో మహేశ్​బాబు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.