ETV Bharat / jagte-raho

చిత్తూరు జిల్లాలో వృద్ధురాలి దారుణ హత్య

author img

By

Published : Jul 21, 2020, 11:38 PM IST

ఏపీలోని చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కె.కె.పేటలో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. మెడకు కత్తి పోట్లు, తలకు గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా భావిస్తున్నారు.

old-women-murdered-in-kkpeta-at-chittor-district
చిత్తూరు జిల్లాలో వృద్ధురాలి దారుణ హత్య

ఏపీలోని చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కె.కె.పేటలో కృష్ణవేణమ్మ అనే వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని దుండగులు కత్తితో దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

వృద్ధురాలి నుంచి 4తులాల బంగారు నగలు అపహరించారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: 30 ఏళ్ల ముందస్తు ప్రణాళికతో రిజర్వాయర్​ నిర్మించాం: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.