జర్మన్ బుక్ ట్రేడ్ శాంతి పురస్కారం.. భారత ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ను వరించింది. ప్రపంచ న్యాయం, విద్యలో సామాజిక అసమానతలు, ఆరోగ్య సంరక్షణ సమస్యలను పరిష్కరించేందుకు తన మార్గదర్శక కృషికి ఈ బహుమతి దక్కింది.
అమెరికాలో ఉన్న ఆయన అవార్డు స్వీకరణకు జర్మనీకి రాలేకపోవడం వల్ల ఆదివారం వర్చువల్గా అందజేశారు. 1950 నుంచి ప్రదానం చేస్తున్న ఈ అవార్డుతో పాటు 25 వేల యూరోలు బహుమతిగా ఇస్తారు.
ఇదీ చూడండి: అక్కడ కిలో 'జీడిపప్పు' ధర రూ.30లోపే!