ETV Bharat / international

earthquake: మయన్మార్​లో భూకంపం- రిక్టర్​ స్కేల్​పై 5 తీవ్రత

author img

By

Published : Sep 20, 2021, 4:08 AM IST

Updated : Sep 20, 2021, 6:34 AM IST

మయన్మార్​లో భూకంపం (earthquake) సంభవించింది. రిక్టర్​ స్కేల్​పై తీవ్రత 5.0గా నమోదైంది.

earthquake
భూకంపం

మయన్మార్​లో భారీగా భూమి కంపించింది. తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో ఈ భూకంపం (earthquake) సంభవించినట్లు జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం తెలిపింది. రిక్టార్ స్కేలుపై తీవ్రత 5.0గా నమోదైంది.

భారత్-మయన్మార్​ సరిహద్దు వద్ద 82 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది.

ఇదీ చూడండి: ఆకలి సంక్షోభంలో మయన్మార్​!

Last Updated :Sep 20, 2021, 6:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.