ఎంఐఎం నిత్యం ప్రజల్లో ఉండే పార్టీ అని హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణగుట్ట డివిజన్ ఎఐఎంఐఎం పార్టీ అభ్యర్థి అబ్దుల్ వాహబ్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఈ డివిజన్ నుంచి రెండవ సారి బరిలో ఉన్నారు. ఆయన మాట్లాడుతూ గత 5ఏళ్లో తాను కార్పొరేటర్గా ఎంపీ అసదుద్దీన్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ల సహకారంతో పలు అభివృద్ధి పనులు చేశానని, అదే నమ్మకంతో అధిష్టానం మరోసారి తనకు అవకాశం ఇచ్చిందని అన్నారు. పతంగి గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఎంఐఎం ప్రజల్లో ఉండే పార్టీ : చాంద్రాయణగుట్ట అభ్యర్థి అబ్దుల్ వాహబ్
ఎంఐఎం నిత్యం ప్రజల్లో ఉండే పార్టీ అని.. గతంలో తాను చేసిన అభివృద్ధి పనులు చూసి తనకు ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ చాంద్రాయణగుట్ట అభ్యర్థి అబ్దుల్ వాహహ్ అన్నారు.
![ఎంఐఎం ప్రజల్లో ఉండే పార్టీ : చాంద్రాయణగుట్ట అభ్యర్థి అబ్దుల్ వాహబ్ ఎంఐఎం ప్రజల్లో ఉండే పార్టీ : చాంద్రాయణగుట్ట అభ్యర్థి అబ్దుల్ వాహబ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9705005-482-9705005-1606646350980.jpg?imwidth=3840)
ఎంఐఎం నిత్యం ప్రజల్లో ఉండే పార్టీ అని హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణగుట్ట డివిజన్ ఎఐఎంఐఎం పార్టీ అభ్యర్థి అబ్దుల్ వాహబ్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఈ డివిజన్ నుంచి రెండవ సారి బరిలో ఉన్నారు. ఆయన మాట్లాడుతూ గత 5ఏళ్లో తాను కార్పొరేటర్గా ఎంపీ అసదుద్దీన్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ల సహకారంతో పలు అభివృద్ధి పనులు చేశానని, అదే నమ్మకంతో అధిష్టానం మరోసారి తనకు అవకాశం ఇచ్చిందని అన్నారు. పతంగి గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.