ETV Bharat / crime

లారీని ఢీ కొట్టిన కారు... దంపతులు మృతి

author img

By

Published : Jun 5, 2021, 2:01 PM IST

couple died in road accident at prakasham
లారీని ఢీ కొట్టిన కారు... దంపతులు మృతి

ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం సీతారామపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దంపతులు మృతి చెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి.

ఏపీలోని ప్రకాశం జిల్లా సీతారామపురం వద్ద లారీని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులు సుధాకర్‌(51), పద్మ(45)గా గుర్తించారు.

ఇదీ చదవండి: Eatala Resignation: తెరాసతో తెగతెంపులు... నేడు ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.