ETV Bharat / crime

చెరువులో రెండు మృతదేహాలు... ఎక్కడివి?

author img

By

Published : Jan 20, 2021, 8:13 AM IST

Updated : Jan 20, 2021, 9:46 AM IST

Two bodies found in  Udithaya pond Mahabubnagar district
చెరువులో రెండు మృతదేహాలు... ఎక్కడివి?

08:11 January 20

చెరువులో రెండు మృతదేహాలు... ఎక్కడివి?

మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాలలో మృతదేహాలతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. గ్రామ చెరువులో రెండు మృతదేహాలను గ్రామస్థులు గుర్తించారు.

చెరువు సమీపంలో ద్విచక్రవాహనాన్ని కూడా గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకి తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రమాదమా? ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో విచారిస్తున్నారు. 

ఇదీ చదవండి: దా'రుణ' యాప్​ల కేసులో మరో నిందితుడు అరెస్ట్​

Last Updated :Jan 20, 2021, 9:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.