ETV Bharat / crime

ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. 24 మందికి గాయాలు..

author img

By

Published : Apr 15, 2022, 7:20 AM IST

Updated : Apr 15, 2022, 12:12 PM IST

rtc bus accident
ఆర్టీసీ బస్సుకు ప్రమాదం

07:16 April 15

ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. 24 మందికి గాయాలు

నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఉదయం 4 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి బస్సు నిర్మల్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 24 మందికి గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను నిర్మల్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Apr 15, 2022, 12:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.