అటవీ అధికారిపై పెట్రోల్​ పోసిన పోడు వ్యవసాయదారులు

author img

By

Published : Sep 16, 2021, 7:33 PM IST

Updated : Sep 16, 2021, 8:20 PM IST

attack

19:21 September 16

అటవీ అధికారిపై పెట్రోల్​ పోసిన పోడు వ్యవసాయదారులు

అటవీ అధికారిపై పెట్రోల్​ పోసిన పోడు వ్యవసాయదారులు

జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో అటవీ అధికారులపై పోడు సాగుదారులు పెట్రోల్‌ పోశారు. పోడు భూముల్లో మొక్కలు చూసేందుకు వెళ్లిన అటవీ అధికారులపై దాడికి దిగారు. అటవీ రేంజ్‌ అధికారిణి దివ్య, సిబ్బందిపై పెట్రోల్‌ పోశారు. తమ భూముల్లో మొక్కలు నాటవద్దంటూ పోడు సాగుదారుల నిరసన వ్యక్తం చేశారు. కొన్ని రోజుల క్రితం పోడు భూముల్లో అధికారులు మొక్కలు నాటారు. అధికారులు నాటిన మొక్కలు పోడు సాగుదారులు తొలగించారు. పోడు భూములను స్వాధీనం చేసుకునేందుకు అటవీ సిబ్బంది అక్కడికి వెళ్లారు. 

ఇదీ చదవండి: కోహ్లీ కీలక నిర్ణయం.. టీ20 కెప్టెన్సీకి గుడ్​బై

Last Updated :Sep 16, 2021, 8:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.