ETV Bharat / crime

ఎస్ఎఫ్ఐ కార్యాలయంపై ఎన్​ఎస్​యూఐ కార్యకర్తల దాడి

author img

By

Published : Jun 24, 2022, 10:34 PM IST

Updated : Jun 24, 2022, 10:42 PM IST

ఎస్ఎఫ్ఐ కార్యాలయంపై ఎన్​ఎస్​యూఐ కార్యకర్తల దాడి
ఎస్ఎఫ్ఐ కార్యాలయంపై ఎన్​ఎస్​యూఐ కార్యకర్తల దాడి

22:25 June 24

ఎస్ఎఫ్ఐ కార్యాలయంపై ఎన్​ఎస్​యూఐ కార్యకర్తల దాడి

ఎస్ఎఫ్ఐ కార్యాలయంపై ఎన్​ఎస్​యూఐ కార్యకర్తల దాడి

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్​రోడ్డులోని ఎస్ఎఫ్​ఐ కార్యాలయంపై ఎన్​ఎస్​యూఐ కార్యకర్తలు దాడి చేశారు. కేరళలోని అటవీ ప్రాంతాల్లో బఫర్ జోన్ల ఏర్పాటు విషయంలో రాహుల్ జోక్యం చేసుకోవడం లేదని నిరనసకు దిగిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆయన కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. 80 నుంచి 100 మంది కార్యకర్తలు రాహుల్ కార్యాలయంలో వీరంగం సృష్టించారు. అక్కడి వస్తువులను ధ్వంసం చేశారు.

ఎస్ఎఫ్​ఐ కార్యకర్తల దాడిని నిరసిస్తూ... హైదరాబాద్​లోని ఆ పార్టీ కార్యాలయంపై ఎన్​ఎస్​యూఐ కార్యకర్తలు దాడి చేశారు. పోలీసులు 9 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్​ స్టేషన్​కు తరలించారు. ముందస్తు జాగ్రత్తగా కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇవీ చూడండి..

రాహుల్ గాంధీ ఆఫీస్​పై దాడి.. ఒకేసారి 100 మంది కలిసి...

ధాన్యం సేకరణపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలన్న సర్కార్‌

Last Updated : Jun 24, 2022, 10:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.