పశువులను మేపడానికి వెళ్లిన మహిళపై సామూహిక అత్యాచారం

author img

By

Published : Jun 25, 2022, 6:03 PM IST

Updated : Jun 25, 2022, 7:10 PM IST

పశువులను మేపడానికి వెళ్లిన మహిళపై సామూహిక అత్యాచారం
పశువులను మేపడానికి వెళ్లిన మహిళపై సామూహిక అత్యాచారం ()

18:00 June 25

పశువులను మేపడానికి వెళ్లిన మహిళపై సామూహిక అత్యాచారం

కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. పశువులను మేపడానికి వెళ్లిన మహిళపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం మహిళ చనిపోయిందని భావించి.. అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఓ యువకుడు, ఓ బాలుడు ఉన్నట్లు గుర్తించారు.

ఇవీ చూడండి..

బస్టాండ్​లో మహిళ హల్​చల్... చితకబాదిన స్థానికులు

సెల్లార్ గుంత తీస్తుండగా గోడ కూలి ముగ్గురు మృతి

Last Updated :Jun 25, 2022, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.