ETV Bharat / crime

అనుమానాస్పద స్థితిలో దంపతులు మృతి.. కాలిన స్థితిలో మృతదేహాలు లభ్యం

author img

By

Published : Oct 31, 2021, 7:02 PM IST

Updated : Oct 31, 2021, 7:33 PM IST

couple-died-in-suspicious-way-and-bodies-found-in-burnt-condition
couple-died-in-suspicious-way-and-bodies-found-in-burnt-condition

18:59 October 31

అనుమానాస్పద స్థితిలో దంపతులు మృతి.. కాలిన స్థితిలో మృతదేహాలు లభ్యం

కామారెడ్డిలో విషాదం చోటుచేసుకుంది. గోసాంగికాలనీకి చెందిన దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పట్టణానికి చెందిన సాయిలు(40), పోచవ్వ(35).. ఈ నెల 28 న ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అప్పటి నుంచి ఆచూకీ లేని దంపతులు.. విగతజీవులుగా కనిపించారు. కాలిన స్థితిలో సాయిలు మృతదేహం లభ్యమైంది. ఆ పక్కనే నీటిగుంతలో భార్య పోచవ్వ మృతదేహం కనిపించింది. దంపతులిద్దరు ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన కామారెడ్డి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

Last Updated :Oct 31, 2021, 7:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.