ETV Bharat / crime

విద్యుత్​ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్​.. ఇద్దరు మృతి

author img

By

Published : Mar 11, 2021, 3:08 PM IST

బైక్​ విద్యుత్​ స్తంభాన్ని ఢీకొట్టి ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటన రంగారెడ్డి జిల్లా జాపాల గ్రామ శివారులో జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై విచారణ జరుపుతున్నారు.
bike accident at japala in rangareddy district
విద్యుత్​ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్​.. ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా జాపాల గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బోడకొండ గ్రామానికి చెందిన జాటోతు లక్ష్మణ్‌... తన బంధువుతో కలిసి వెళ్తుండగా.... ద్విచక్రవాహనం అదుపుతప్పింది.

ఈ క్రమంలో వేగంగా రోడ్డు పక్కనున్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఇరువురు తీవ్రంగా గాయపడి... అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి: కీసరగుట్టకు పోటెత్తిన భక్తజనం.. అభిషేకాలతో తన్మయత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.