ETV Bharat / crime

వాష్​రూమ్​కి వెళ్లొస్తానని చెప్పి దొంగ పరార్

author img

By

Published : Dec 19, 2022, 7:52 PM IST

Thief Escape From Police Station: ఓ దొంగ పోలీసుల కళ్లుకప్పి పరారైన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. అరవింద్ అనే వ్యక్తిని కాకతీయ యూనివర్శిటీలో దొంగతనం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. విచారణ కోసం నిందితుడిని స్టేషన్​లో ఉంచగా వాష్​ రూమ్​కు వెళతానని చెప్పి గోడ దూకి పారిపోయాడు.

Thief Escape
Thief Escape

Thief Escape From Police Station: హనుమకొండ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీలో దొంగతనం కేసులో అరవింద్​ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం ​ నిందితుడిని స్టేషన్​లో ఉంచగా.. వాష్​రూమ్​కు వెళతానని చెప్పి పోలీసుల కళ్లుకప్పి పారిపోయాడు. దీంతో కంగుతిన్న పోలీసులు దొంగ కోసం వెతకసాగారు. ఇంత వరకు దొంగ ఆచూకీ దొరకలేదు. నిత్యం పోలీసులు పహరా కాస్తున్న ఒక్కసారిగా వారిని నమ్మించి గోడ దూకి పారిపోవడంతో పోలీసులు షాక్​కి గురయ్యారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.