ETV Bharat / city

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మరోసారి కరోనా పరీక్షలు

author img

By

Published : Sep 12, 2020, 6:21 PM IST

Updated : Sep 12, 2020, 6:57 PM IST

coronavirus
coronavirus

18:18 September 12

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మరోసారి కరోనా పరీక్షలు

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరోసారి  కరోనా పరీక్షలు చేయించుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టంచేశారు. సోమవారం అసెంబ్లీ ప్రారంభమయ్యేలోగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. 

అందరి శ్రేయస్సు దృష్ట్యా సభ్యులందరూ కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. సమావేశాలకు హాజరయ్యే అధికారులు...  రేపు సాయంత్రం పరీక్షలు చేయించుకోవాలని పోచారం, గుత్తా తెలిపారు. 

Last Updated :Sep 12, 2020, 6:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.